వయస్సు పైబడిన పెద్దలను ప్రేమతో చూసుకోవాలి

59பார்த்தது
వయస్సు పైబడిన పెద్దలను ప్రేమతో గౌరవంగా చూసుకోవాలని, వారికి అండగా నిలవాలని ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రా రావు అన్నారు. బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని భూపాల్ పల్లి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక వృద్ధాశ్రమంలో ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసారు. పెద్దవయసు వారు ప్రేమ, మర్యాద, ప్రశాంతతని తప్ప ఏమి ఆశించరని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி