కార్యకర్తకు అండగా బీజేపీ

78பார்த்தது
కార్యకర్తకు అండగా బీజేపీ
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు గడ్డిగానిపల్లె గ్రామంలో ఏబీవీపీ కార్యకర్త తండ్రి జడల సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించగా శుక్రవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి. వారి వెంట అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి, ఊరేటి మునిందర్, గోదారి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி