శైలపుత్రి అలంకరణలో అమ్మవారు

58பார்த்தது
కాళేశ్వరంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ దేవాలయమైన శ్రీ శుభానందదేవి, పార్వతీ అమ్మవారి ఆలయంలో అర్చకులు అమ్మవార్లకు తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు నిర్వహించనున్నారు. అమ్మవార్లు రోజుకోక ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేయనున్నారు. మొదటి రోజు గురువారం శైలపుత్రి అలంకరణలో‌ భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవార్లకు పూర్ణాభిషేకం చేశారు.
Job Suitcase

Jobs near you