మందు షాపులను తనిఖీ చేస్తున్న ఏఈఓ

52பார்த்தது
మందు షాపులను తనిఖీ చేస్తున్న ఏఈఓ
జయశంకర్ జిల్లా మహముత్తారం మండల్ ఏమనపల్లి గ్రామంలో ఓ రైతు పత్తి చెట్లకు పిచికారి చేయడానికి ఇగురు కోసం మందు కొనుగోలు చేస్తే ఎక్స్పైర్ అయిన మందు ఇవ్వడం వలన పంట నష్టపోవడంతో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. దీనితో కాటారంలో క్రాంతి కుమార్ ట్రేడర్స్ ను గురువారం తనిఖీ చేసి సీజ్ చేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி