శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. విజయం దిశగా వామపక్ష నేత దిసనాయకే

61பார்த்தது
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. విజయం దిశగా వామపక్ష నేత దిసనాయకే
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో వామపక్ష జనతా విముక్తి పెరమున చీఫ్‌ అనుర కుమార దిసనాయకే భారీ విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కించిన 10 లక్షల ఓట్లలో 53 శాతంతో స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. ప్రతిపక్ష నేత సజిత్‌ ప్రమేదాస 22 శాతంతో రెండో స్థానంలో ఉండగా, ప్రస్తుత అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే 16 శాతం ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ మేరకు లంక ఎన్నికల కమిషన్‌ డేటాలో ఉంది.

தொடர்புடைய செய்தி