ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర మంత్రి

81பார்த்தது
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి వెంట రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி