హిందూ స్మశాన వాటికలో ఉచిత దహన సంస్కారాలు అమలు చేయాలి

68பார்த்தது
గోదావరిఖనిలోని హిందూ స్మశాన వాటిక ను ఆదివారం స్వచ్ఛంద సంస్థల ఐక్యవేదిక సభ్యుల బృందం సందర్శించారు. వేదిక నాయకులు మద్దెల దినేష్, అయిత శివ, పల్లెర్ల రమేష్, గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ఇతర ప్రదేశాలకు కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేస్తుందని, రామగుండం కార్పొరేషన్ పరిధిలో సింగరేణి ఉద్యోగులు ప్రజల సౌకర్యార్థం సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత దహన సంస్కారాలకు నిర్వహణ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி