చైర్మన్ ను సన్మానించిన రాజారాంపల్లి మాజీ సర్పంచ్

57பார்த்தது
చైర్మన్ ను సన్మానించిన రాజారాంపల్లి మాజీ సర్పంచ్
పెద్దపల్లి జిల్లా ధర్మారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇటీవల నియమితులైన లావుడియా రూప్లా నాయక్ ను రాజారాంపల్లి తాజా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నేత గెల్లు చంద్ర శేఖర్ యాదవ్ ఆయన అనుచరులతో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజారాంపల్లి తాజా మాజీ వార్డు సభ్యులు బండ్ర గంగాధర్, అమ్ముల నరేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పన్నాల ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி