గ్రామలే దేశానికి పట్టుకొమ్మలు: ఎంపీడీఓ

81பார்த்தது
గ్రామలే దేశానికి పట్టుకొమ్మలు: ఎంపీడీఓ
బోయినిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి అధికారి భీమ జయశిల ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు. గ్రామాలు స్వచ్చ శ్యామలంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, గాంధీజీ కలలు నెరవేరుతాయని భీమ జయశిల అన్నారు. వీరితో ఎఎంసీ చైర్మన్ ఎల్లేశ్ వినోద్ రెడ్డి సూపరింటెండెంట్ రవీందర్, ఆఫీస్ సిబ్బంది శ్రీనివాస్ వంశీ ఆనంద్ గౌతమ్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி