నవీపేట్ లో మాల మహానాడు ఆధ్వర్యంలో రాస్తారోకో

75பார்த்தது
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును పునసమీక్షించాలని కోరుతూ బుధవారం మాల మహానాడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాత బస్టాండ్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி