బాసర మండలంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

77பார்த்தது
బాసర మండలంలో ప్రజా పాలన దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో పవన్ చంద్ర, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గణేష్, ఏంపిడిఓ కార్యాలయంలో ఏంపిడిఓ రమణ, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు నర్సయ్య, అర్జీయుకేటీలో విసి వెంకట రమణ, గ్రామ పంచాయతీలో ఈవో గోవిందరాజు, పిహెచ్సిలో డా. ఆకాష్, అమ్మవారి ఆలయంలో ఇంచార్జి ఈవో విజయ రామారాజు, జాతీయజెండాను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం అమరుల త్యాగాలు మరువలేనివని అన్నారు.

தொடர்புடைய செய்தி