తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి

64பார்த்தது
తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలి
తానూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం పోషకుల సమావేశం నిర్వహించారు. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల హాజరుశాతం వివరాలను పోషకులకు వివరించారు. ప్రధానోపాధ్యాయుడు సాయిబాబు మాట్లాడుతూ పిల్లలు బయటకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా పడాలని అన్నారు. సరదాగా చెరువులు, బావుల వద్దకు వెళుతూ ఈత రాకపోయినా ఈత కొట్టేందుకు లోపలికి దిగి ప్రాణాల మీదుకు తెచ్చుకుంటారని అన్నారు.
Job Suitcase

Jobs near you