ఈడీ విచారణకు హాజరైన మహ్మద్ అజహరుద్దీన్

79பார்த்தது
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో మనీ లాండరింగ్‌ కు పాల్పడ్డారనే ఆరోపణ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్‌ కు ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అజహర్‌ మాట్లాడుతూ తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని చెప్పారు.

தொடர்புடைய செய்தி