మున్సిపాలిటీలోని సమస్యలు పరిష్కరించాలని వినతి

56பார்த்தது
మున్సిపాలిటీలోని సమస్యలు పరిష్కరించాలని వినతి
మందమర్రి మున్సిపాలిటీ కమిషనర్ వెంకటేశ్వర్ రావుకు పలు సమస్యల పరిష్కరించాలని కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ, నార్లాపూర్, దొరల బంగ్లా, పాలచెట్టు, అంగడి బజార్, మార్కెట్ ఏరియాలో స్మశానవాటికలు ఏర్పాటు చేయాలని వార్డులలో నూతన సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని వార్డులలో వీధిలైట్లు బిగించాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி