బొల్లారం పోలీస్ స్టేషన్లో మంచిర్యాల జిల్లా నేతలు

71பார்த்தது
బొల్లారం పోలీస్ స్టేషన్లో మంచిర్యాల జిల్లా నేతలు
బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి వెళ్లిన జిల్లా నేతలను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ మాట్లాడుతూ నీట్ జీవో నెంబర్ 33 రద్దు చేసి స్థానికులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశార. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో 24 వేల మంది విద్యార్థులకు నీట్ లో ప్రవేశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி