ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే రాజీవ్ విగ్రహావిష్కరణ

61பார்த்தது
ఢిల్లీ పెద్దల మెప్పుకోసమే రాజీవ్ విగ్రహావిష్కరణ
ఢిల్లీ పెద్దల మెప్పుకోసం సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల్ని అవమానిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మంగళవారం విమర్శించారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఇల్లెందు జగదాంబ సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

தொடர்புடைய செய்தி