రూ. 67 వేలు పలికిన గణనాథుడి లడ్డూ

64பார்த்தது
రూ. 67 వేలు పలికిన గణనాథుడి లడ్డూ
కారేపల్లి మండలం సామ్యతండాలో సోమవారం నిర్వహించిన వినాయకుడి లడ్డూ పాటను రూ. 67, 116లకు గూగులోత్ వెంకన్న దక్కించుకున్నారు. స్వామివారి వస్త్రాలు, కలశం రూ. 11, 516లతో వాంకుడోత్ శివ నాయక్ దక్కించుకున్నారు. స్వామివారు తన చేతిలో పట్టుకున్న వ్యవసాయ ముల్లు కర్ర రూ. 5, 116లకు బానోత్ దేవు దక్కించుకున్నారు. స్వామి వారి రక్షణ కొరకు పైన కప్పిన పట్టాలు రూ. 2, 016లకు బాణోత్ బాలు నాయక్ దక్కించుకున్నారు.

தொடர்புடைய செய்தி