డీఎస్ మృతి పట్ల సంతాపం తెలిపిన కేసీఆర్

80பார்த்தது
డీఎస్ మృతి పట్ల సంతాపం తెలిపిన కేసీఆర్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 2015లో అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జులై 2న బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత 2016లో రాజ్యసభకు ఎంపికై 2022 వరకు పనిచేశారు. 2023 మార్చి వరకూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.

தொடர்புடைய செய்தி