శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి: పోలీస్ కమిషనర్

85பார்த்தது
మతసామరస్యం సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని, వినాయక విగ్రహ ఏర్పాట్లకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ లోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్- ఉన్- నబి పండుగల దృష్ట్యా సీపీ శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. డిసిపి లు చేతన, ఏ భాస్కర్, ఏసీపీలు, సిఐలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி