సింగరేణిలో పరిసరాల పరిశుభ్రతపై సమీక్ష

57பார்த்தது
సింగరేణిలో పరిసరాల పరిశుభ్రతపై సమీక్ష
రామగిరి మండలం సెంటినరీకాలనీలోని మార్కెట్ యార్డు, బస్ స్టేషన్, పార్క్ , జీఎం కార్యాలయ పరిసరాలను బుధవారం సింగరేణి అధికారులు పరిశీలించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఈ నెల16 నుండి అక్టోబర్ 31 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 4. 0లో భాగంగా ఎస్ఓటు జీఎం రఘుపతి, ఏరియా పర్యావరణ, పర్సనల్, సివిల్, ఆటవీ విభాగాల అధికారులతో పరిశుభ్రత చర్యలపై సమీక్ష జరిపారు.

தொடர்புடைய செய்தி