ఉద్యమకారుల సభకు రండి: ఎంపీకి వినతి

57பார்த்தது
ఉద్యమకారుల సభకు రండి: ఎంపీకి వినతి
ఈనెల 27న హైదారాబాద్ లో జరిగే ఉద్యమకారుల సన్మాన సభకు హాజరు కావాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఉద్యమకారులు కోరారు. పెద్దపల్లి పట్టణంలో ఎంపీని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి జిల్లా ఉద్యమకారుల చరిత్ర పుస్తకాన్ని అందించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సభ పోస్టర్లను ఎంపీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி