శంకరపట్నంలో బిజెపి ఇంటింటా ప్రచారం

54பார்த்தது
శంకరపట్నంలో బిజెపి ఇంటింటా ప్రచారం
శంకరపట్నం మండలం కరీంపేట, ఇప్పలపల్లి గ్రామాలలో ఆదివారం ఇంటింటా బీజేపీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్ ప్రధానిగా మోడీ ఉండాలంటే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ని గెలిపించాలని కరపత్రాలను పంచుతూ ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో రాసమల్ల శ్రీనివాస్, గోపి కుమారస్వామి, ఈడుగా మధు, గోపి శ్రీనివాస్ జగ్గారెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేడిశెట్టి రాజేష్, మంతెన శ్రీనివాస్, సిరిపురం చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி