జంబి గద్దె పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించిన డిఎస్పి

80பார்த்தது
జంబి గద్దె పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించిన డిఎస్పి
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ టి మోహన్ డిఎస్పి ఉమామహేశ్వరరావు శుక్రవారం వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఉన్నటువంటి జంబి గద్దె వద్ద పరిసరాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ దసరా పండుగ రోజు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని విన్నవించారు. రావణ దహనాన్ని ఒకటి తర్వాత ఒకటి లైన్ గా వరుస క్రమంలో పెట్టుకోవాలని కాల్చేటప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

தொடர்புடைய செய்தி