చర్చిలో ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే

73பார்த்தது
చర్చిలో ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల పట్టణంలోని మిషన్ కౌంపౌండ్ సిఎస్ఐ చర్చ్, థరూర్ క్యాంపు క్రిస్ట్ చర్చ్, గోవింద్ పల్లి ఏసురక్తం చర్చి, టిఆర్ నగర్ చర్చిలలో యేసు ప్రభువును ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎన్నికల ఇంచార్జి లోక బాపు రెడ్డితో కలిసి ఆదివారం దర్శించుకుని ప్రార్తనలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు కూతురు రాజేష్, కోలగాని ప్రేమలత, సత్యం పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி