రాజ్యాంగాన్ని తూ. చ తప్పకుండా అమలు చేసే పార్టీ బీజేపీ

57பார்த்தது
రాజ్యాంగాన్ని తూ. చ తప్పకుండా అమలు చేసే పార్టీ బీజేపీ
రాజ్యాంగాన్ని తూ. చ తప్పకుండా అమలు చేసే పార్టీ బీజేపీ అని, ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్లను కొనసాగిస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం హుజూరాబాద్ లో ఇంటింటికీ బీజేపీ పేరుతో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏనాడూ ప్రజల కోసం పనిచేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీలను అమలు చేయలేదన్నారు.

தொடர்புடைய செய்தி