వ్యవసాయ సలహాదారున్ని సత్కరించిన మున్సిపల్ చైర్మన్

52பார்த்தது
వ్యవసాయ సలహాదారున్ని సత్కరించిన మున్సిపల్ చైర్మన్
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమితులైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని శనివారం మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పదవి ఏది చేపట్టిన పదవికి వన్నెతెచ్చిన నాయకుడన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నార్ల రవీందర్ గుప్తా, నార్ల ఉదయ్, ఎజాస్, రాజు, కిరణ్, జంగం రాజశేఖర్, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி