గాంధీభవన్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు

63பார்த்தது
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్లో సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలవేసి ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది.
తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే భవిష్యత్తును ఇచ్చేది గురువేనని ఈ సందర్భంగా కొనియాడారు
మనకు విద్యాబుద్ధులు నేర్పించి అజ్ఞానపు చీకట్లను తొలగించిన గురువులను స్మరించుకునే శుభదినం.

தொடர்புடைய செய்தி