నగరంలో గణేష్ మండపాల వద్ద రెచ్చిపోతున్న లడ్డు దొంగలు

60பார்த்தது
నగరంలో గణేష్ మండపాల వద్ద లడ్డు దొంగలు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత పలువురు దొంగలు మండపాల్లో చొరబడుతున్నారు. పవిత్రంగా పూజలు అందుకునే లడ్డూను ఎట్టుకెళ్తున్నారు. తాజాగా మేడ్చల్, సికింద్రబాద్ అపార్ట్మెంట్లలో లడ్డు ఎత్తుకెళ్లారు. మల్లంపేటలో గత మూడు రోజులుగా లడ్డూలు చోరి అవుతున్నాయి. ఇందుకు సంభందించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி