ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నా చౌక్ వద్ద నిరహార దీక్ష

50பார்த்தது
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విరమించుకోవాలని మాల అడ్వకేట్స్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు సత్యనారాయణ హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలకడం మాల సమాజం తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி