అధికారులతో కలిసి ఐడిఎల్ చెరువును సందర్శించిన సైబరాబాద్ సీపీ

78பார்த்தது
అధికారులతో కలిసి ఐడిఎల్ చెరువును సందర్శించిన సైబరాబాద్ సీపీ
కూకట్ పల్లిలోని ఐడిఎల్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసిపి శ్రీనివాస్ రావుతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జనంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. వినాయక నిమజ్జనాలు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ తో పాటు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని జరిపించాలని సూచించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி