గుండెపోటుతో క్రీడాకారుడు మృతి

50பார்த்தது
గుండెపోటుతో క్రీడాకారుడు మృతి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం ఎన్మనగండ్ల గ్రామానికి చెందిన జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు ఆయాజ్ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన లేకపోవడం జాతీయ వాలీబాల్ జట్టుకు తీరని లోటు అని, వారి ఆత్మకు శాంతి కలగాలని ఆయాజ్ మిత్రులు పేర్కొన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி