వక్క పై మహా గణపతి ప్రతిమ

64பார்த்தது
కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలం యాంకి గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు సున్నపు అశోక్ శనివారం వక్క పోకపై గణపతి ప్రతిమను చెక్కి అందరి మన్ననలు పొందుతున్నాడు. అశోక్ గతంలో సూక్ష్మ వస్తువులు బియ్యపు, పప్పు గింజలు, సుద్ధముక్కపై జాతీయ నాయకుల, ప్రజా ప్రతినిధుల, కళాకారుల, దేవుళ్ళ, ప్రతిమలు చెక్కి అబ్బురపరిచాడు.

தொடர்புடைய செய்தி