ప్రైవేట్ ఫొటోలతో ప్రియురాలికి బెదిరింపు.. నటుడు వరుణ్‌పై కేసు నమోదు

69பார்த்தது
ప్రైవేట్ ఫొటోలతో ప్రియురాలికి బెదిరింపు.. నటుడు వరుణ్‌పై కేసు నమోదు
కన్నడ నటుడు వరుణ్ ఆరాధ్యపై బెంగళూరులో పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని అతడి మాజీ ప్రియురాలు వర్షా కావేరి ఫిర్యాదు చేసింది. 2019 నుంచి తాము ప్రేమలో ఉన్నామని, అయితే మరో మహిళతో వరుణ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలను తాను చూశానని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తాను నిలదీయగా, తన ప్రైవేట్ ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె వాపోయింది.

தொடர்புடைய செய்தி