May 11, 2024, 12:05 IST/హుజురాబాద్
హుజురాబాద్
బైక్ ర్యాలీతో జోష్ పెంచిన వొడితల ప్రణవ్
May 11, 2024, 12:05 IST
జమ్మికుంటలో ఐదు మండలాల నుండి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ కార్యకర్తల్లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఫుల్ జోష్ ను పెంచారు. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్ రావు గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతూ ప్రభుత్వం అండగా ఉందని తెలుపుతూ తనదైన శైలిలో బైక్ ర్యాలీ చేశారు. హుజురాబాద్ నుండి జమ్మికుంట వరకు సాగింది.