Jun 22, 2024, 01:06 IST/చొప్పదండి
చొప్పదండి
మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
Jun 22, 2024, 01:06 IST
భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన 14 రకాల పంటలకు మద్దతు ధర పెంచిన సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. బిజెపి మండల అధ్యక్షులు కూడా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వము రైతు ప్రభుత్వం అని అనేక సంక్షేమ పథకాలు చేయడం జరుగుతుందని అన్నారు.