ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన మంత్రి

78பார்த்தது
ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన మంత్రి
ప్రకాశం జిల్లా కొండపి మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్య శాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమిమ్ అన్సారీయా బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా హాస్పిటల్ లోని రోగులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం హాస్పిటల్లోని పలు రికార్డులను వారు పరిశీలించారు. హాస్పిటల్ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి మంత్రి, కలెక్టర్ సూచించారు.

தொடர்புடைய செய்தி