రైతు సేవా కేంద్ర సిబ్బందికి నైపుణ్యం పెంపుదలపై శిక్షణ

52பார்த்தது
వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు ఆధునిక పద్ధతులను రైతులకు తెలియజేయాలని వ్యవసాయ శాఖ అధికారిణి ఎం. శివకుమారి అన్నారు. నరసరావుపేటలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఎండీఓ కార్యాలయం రైతు సేవ కేంద్ర సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. శివకుమారి మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ ఆధునిక పద్ధతులపై అవగాహన పెంచుకుని రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

தொடர்புடைய செய்தி