అద్దంకి :ఎన్ఎస్పి కాలువ వద్ద పర్యటించిన మంత్రి రవికుమార్

78பார்த்தது
సంతమాగులూరు మండలం అడవి పాలెం గ్రామంలో ఎన్ఎస్పి కెనాల్ కాలువ వద్ద సాగర్ నీటిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. సాగర్ కెనాల్ నుండి విడుదలవుతున్న క్యూసెక్కుల నీటి గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులేకుండా సాగునీరుకు పుష్కలంగా నీరు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி