దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలి

51பார்த்தது
కొరిశపాడు మండలం మెదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ దసరా పండుగ సందర్భంగా ఊర్లు వెళ్లే సమయంలో జరిగే దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మహమ్మద్ రఫీ శుక్రవారం మీడియా ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం దసరా సెలవులు నేపథ్యంలో దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఊర్లోకి వెళ్లే ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బు, బంగారాన్ని లాకర్ లో ఉంచుకోవాలని ఎస్సై సూచించారు.

தொடர்புடைய செய்தி