డ్రోన్‌తో వినాయకుడి నిమజ్జనం (వీడియో)

59பார்த்தது
వినాయక నిమజ్జనాల సందర్భంగా కొందరు యువకులు వినూత్నంగా ఆలోచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రోన్ ద్వారా వినాయకుడికి నిమజ్జనం చేశారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కడిగిపు లంకలో జరిగింది. డ్రోన్‌తో వినాయకుడి నిమజ్జనం చేయడం చూసి ప్రజలు ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

தொடர்புடைய செய்தி