పౌరసరఫరాల శాఖపై సీఎం సమీక్ష

60பார்த்தது
పౌరసరఫరాల శాఖపై సీఎం సమీక్ష
పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శనివారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో నిర్వహించిన సమీక్షకు మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు హాజరయ్యారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై చర్చలు జరిపారు. ప్రస్తుతం రైతుబజార్ల ద్వారా చేపట్టిన వివిధ అమ్మకాలు, కౌంటర్ల ఏర్పాట్లుపై అధికారులు వివరించారు.