గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

71பார்த்தது
గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే
పల్నాడు జిల్లా టీడీపి కార్యాలయంలో మహాత్మ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కడియాల వెంకటేశ్వరావు, గొట్టిపాటి జనర్దన్ బాబు, కొట్ట కిరణ్, వాసిరెడ్డి రవీంద్ర, వనమా శివ, జిల్లా నియోజకవర్గ కూటమి నేతలు, కార్యకర్తలు, ఎస్సీ, ఎస్టి, బీసీ, ముస్లిం మైనార్టీ నాయకులు. తదితరులు పాల్గొన్నారు,

தொடர்புடைய செய்தி