ప్రజల నుండి వినతులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్

57பார்த்தது
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ లో భాగంగా ప్రజల నుండి వినతులు మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే స్వీకరించారు. ప్రజలు నేరుగా తమ సమస్యలను అర్జీ రూపంలో మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. నగర ప్రజల నుండి స్వీకరించిన సమస్యలను సంబంధిత శాఖ అధికారులు త్వర త్వరగా పరిష్కరించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.