బూత్ కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించిన కాళీ ప్రసాద్ రావు

61பார்த்தது
బూత్ కో ఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించిన కాళీ ప్రసాద్ రావు
పరకాల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బూత్ అధ్యక్షులు కో-ఆర్డినేటర్లతో కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాళీ ప్రసాద్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేయాలన్నారు. ఎన్నికల గెలుపులో బూత్ స్థాయి కో-ఆర్డినేటర్ల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో నేతలు బూత్ ఇన్చార్జులు, అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.