గురుకుల పాఠశాలలో మహిళకు పూనకం

560பார்த்தது
జగిత్యాల జిల్లా పెద్దపూర్ గురుకుల పాఠశాలలో బధవారం ఓ మహిళ పూనకం వచ్చి కింద పడిపోయి నాది నాగదేవత రూపం అంటూ ఊగిపోయింది. దేవాలయం నిర్మించకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని మహిళ పేర్కొనడం జిల్లాలొ చర్చానీయంశంగా మారింది. ఈ పాఠశాలలో ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు అనుమానస్పద స్థితిలో మృతి చెందగా, పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

தொடர்புடைய செய்தி