ఆలయ ఈఓ, ఏఈఓపై చర్యలు తీసుకోవాలి

78பார்த்தது
ఆలయ ఈఓ, ఏఈఓపై చర్యలు తీసుకోవాలి
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఈఓ, ఏఈఓ ఇద్దరు అధికారులు అవినీతికి పాల్పడ్డారని వీరిపై వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మంగళవారం రాష్ట్ర విజిలెన్స్ అధికారికి స్థానిక మాజీ జెడ్పిటిసి రమేష్, మాజీ సర్పంచ్ రమేష్ ఫిర్యాదు చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా కోట్ల విలువైన రూపాయలను దుర్వినియోగం చేశారని కమిషనర్కు విన్నవించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி