వాగులో కొట్టుకుపోయిన మహిళ మృతదేహం

64பார்த்தது
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం బీబీనగర్ వద్ద ఆదివారం ఉదయం ఓ మహిళ మృతదేహం కొట్టుకుపోయింది. గ్రామస్తులు ఫోన్ లో వీడియో తీయగా. సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది. శనివారం రాత్రి గుండ్లపొట్లపల్లి గ్రామానికి చెందిన మాడెమోని చెన్నమ్మ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పలువురికి ఫోన్ చేసింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. వాగులో కొట్టుకుపోతున్న మృతదేహం చెన్నమ్మ అయ్యుంటుందని అనుమానిస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி