నేటితో ముగియనున్న ఆస్తి పన్ను రాయితీ గడువు

5757பார்த்தது
నేటితో ముగియనున్న ఆస్తి పన్ను రాయితీ గడువు
కరీంనగర్ నగరపాలక సంస్థలో ఆస్తి పన్ను పై ఎర్లీబర్డ్ స్కీం అందిస్తున్న అయిదు శాతం రాయితీ గడువు మంగళవారంతో ముగియనుందని నగర పాలక డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయ కౌంటర్ల వద్ద ఆస్తి పన్ను తీసుకుంటామని, ఆన్ లైన్ లో 12 గంటలలోపు చెల్లించవచ్చన్నారు.

தொடர்புடைய செய்தி