గుంటూరులో రూ.1.90 లక్షలకు ఆడశిశువు విక్రయం

70பார்த்தது
గుంటూరులో రూ.1.90 లక్షలకు ఆడశిశువు విక్రయం
గుంటూరు జీజీహెచ్‌లో భట్టిప్రోలుకు చెందిన మీరాబి అనే మహిళకు పుట్టిన పసికందు మృతి చెందింది. బాపట్ల జిల్లా చినగంజాంకు చెందిన సుబ్రమణ్యం భార్య లక్ష్మి అనే మహిళ చీరాలలో ఆడశిశువుకు జన్మనిచ్చి మృతి చెందగా.. ఈ విషయం తెలుసుకున్న మీరాబి స్నేహితురాలు ప్రభావతి సుబ్రమణ్యంకు రూ.1.90లక్షలు చెల్లించి ఆ శిశువును కొనుగోలు చేసి మీరాబికి అప్పగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. శిశువును ప్రస్తుతం శిశు సంక్షేమ వసతి గృహ కేంద్రానికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி