పెదకూరపాడు ఈవోపీఆర్ డి గా శరత్

73பார்த்தது
పెదకూరపాడు ఈవోపీఆర్ డి గా శరత్
పెదకూరపాడు మండలం ఈవోపీఆర్ డి గా శరత్ బాబు బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. అందుకు అందరూ సహకరించాలని కోరారు. ఇతర మండల అధికారులు, పంచాయితీ కార్యదర్శుల సమన్వయంతో మండలాభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు. ఈయన ప్రకాశం జిల్లా నుండి బదిలీపై పెదకూరపాడు లో విధులలో చేరారు.

தொடர்புடைய செய்தி