75 త్యాళ్ళూరు హైస్కూల్ లో ఘనంగా గాంధీ జయంతి

70பார்த்தது
75 త్యాళ్ళూరు హైస్కూల్ లో ఘనంగా గాంధీ జయంతి
పెదకూరపాడు మండలంలోని 75‌-త్యాళ్ళూరు జెడ్పీ హైస్కూల్లో బుధవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎంసీ చైర్మన్ జి. పున్నారావు, ఉపాధ్యాయులు భాస్కర రెడ్డి, బాలకృష్ణా రెడ్డి, అజిత, అనురాధలు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు9. అనంతరం వారు మాట్లాడుతూ.. అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా అఖండ భారతావనికి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు ప్రసాదించిన మహానాయకుడు గాంధీ అని కొనియాడారు.

தொடர்புடைய செய்தி